AP NEWS

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై గౌరవ...

ఈనెల 18న ఏపి పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన గన్నవరం...

గోశాల ప్రసాద్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 15,2025: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులైన గోశాల ప్రసాద్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని జనసేన...

తిరుపతిలో వైకుంఠద్వార దర్శనానికి భక్తులకు ప్రత్యేక అవకాశం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 12,2025: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టికెట్ కౌంటర్ల వద్ద జనవరి 11న జరిగిన తొక్కిసలాట...

తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి పైన సమీక్ష

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జనవరి 11, 2025:"ఇరవై సూత్రాల" కార్యక్రమాల అమలులో పురోగతిని పరిశీలించేందుకు జిల్లా చైర్మన్ లంకాదినకర్ సమీక్ష నిర్వహించారు....

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు... ఈసారి మరింత ఉత్సాహం, పండుగ సందడితో ప్రజలు...

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జనవరి 10,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, కుమారపురంలో...

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో రోడ్డు నిర్మాణం పరిశీలన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జనవరి 10,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన కోసం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు....

“తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ క్షమాపణలు, టీటీడీపై ప్రక్షాళన అవసరం”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జనవరి 10,2025: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున...