AP NEWS

నర్సుల సేవలు అమూల్యం: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే 12,2025: వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్‌ ఆదర్శంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న...

శ్రీ మురళీ నాయక్ వీర మరణం – జాతికి తీరని లోటు

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది....

రూ. 28 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు: మంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి,గ్రామీణ తాగునీటి...

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కూలిన ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 8,2025: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు కూలిన ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌...

ఆపరేషన్ సిందూర్‌ ఆగకూడదు… ఉగ్రవాద మూలాలను నశింపజేయాలి: పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మే 8 ,2025: దేశంలో జరిగిన ఉగ్రదాడులకు సరైన బదులు ఇవ్వాల్సిన అవసరం ఎంత ముఖ్యమో...

మన్యం వీరుడి పోరాట చరిత్ర భావితరాలకు తెలియజేయాలి: పవన్ కల్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025: బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మన్యం వీరుడు అల్లూరి...

విజయవాడలో అప్రిలియా టువోనో 457 విడుదల..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,6 మే 2025: కొత్త అప్రిలియా టువోనో మార్కెట్లోకి వచ్చింది. నూతన తరపు మోటర్‌సైకిలిస్టులు - మరీ...

విజయవాడలో అల్ట్రా-మోడరన్ లాజిస్టిక్స్ పార్క్‌ను ప్రారంభించిన సేఫెక్స్‌ప్రెస్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, 6 మే 2025: భారతదేశంలోని ప్రముఖ సరఫరా చైన్,లాజిస్టిక్స్ కంపెనీ అయిన సేఫెక్స్‌ప్రెస్ , ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో...

మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో (ECMO) సేవలు: ప్రాణరక్షణలో ఆధునిక పరిష్కారం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, 28 ఏప్రిల్ 2025: అత్యాధునిక వైద్య సంరక్షణ అందించినప్పటికీ, కొన్ని తీవ్ర అనారోగ్య పరిస్థితులు వేగంగా దిగజారిపోతున్నాయి....

జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 21,2025: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పడిన ఒక సంవత్సరం పూర్తి చేసుకోనుంది....