AP NEWS

భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ద్వారా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: 2025 సంవత్సరానికి సంబంధించిన టిటిడి క్యాలెండర్లు,డైరీలను భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ...

కార్పొరేట్ కు ధీటుగా‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,డిసెంబర్18,2024 : కార్పొరేట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా బీసీ యువతకు సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇవ్వనున్నా మని...

జేఎస్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: శ్రీమతి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం...

శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి 75వ తిరు నక్షత్రం...

రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం. విజయవాడలోని హోటల్ వివంత్‌లో జరిగిన...

పర్యాటకంలో భాగంగా తెలుగు సాహితీ యాత్ర స్థలాలు అభివృద్ధికి ప్రణాళికలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 16,2024: మాతృ భాషపట్ల నవతరంలోనూ, చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతోపాటు- మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియచేసేలా...

పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల స్థాయికి అభివృద్ధి: ఉపముఖ్యమంత్రి హామీ సాకారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 16,2024: పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు...

వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: ‘రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను...

శ్రీకాకుళంలో వైసిపి రైతు ర్యాలీ: టీడీపీపై సీదిరి తీవ్ర విమర్శలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా శ్రీకాకుళంలో రైతు సమస్యలపై...

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్: రూ.90 లక్షల విలువైన రేషన్ బియ్యం గల్లంతు, క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: పేర్ని నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో దాదాపు రూ.90...