AP NEWS

అల్లూరిలో అడవితల్లి బాట ప్రారంభించిన పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం, ఏప్రిల్ 7,2025:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం...

పిఠాపురంలో కొత్త రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ నాగబాబు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, ఏప్రిల్ 5,2025:పిఠాపురం నియోజకవర్గంలోని పల్లె ప్రజలకు రహదారి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా...

రథాలపేట ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు – నాలుగు దశాబ్దాల సమస్యకు ఉపముఖ్యమంత్రి పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: చాలాకాలంగా రథాలపేట ప్రజలను వేధిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు శుక్రవారం శాశ్వత పరిష్కారం దొరికింది....

ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...

మనోజ్ కుమార్ మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 4,2025: ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ మృతి బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

గొల్లప్రోలులో నూతన అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గొల్లప్రోలు, ఏప్రిల్ 4,2025: పిఠాపురం శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు తన పదవిలోకి వచ్చిన అనంతరం తొలిసారి...

పిఠాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం – నాగబాబు పర్యటన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం,ఏప్రిల్ 3,2025:జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు ఈ నెల...

శ్రీవారికి రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్ 3,2025: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ. కోటి విరాళం సమర్పించే భక్తులకు తిరుమల...

పెనుగొండ, మొగల్తూరులో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఏప్రిల్3,2025: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. గత...

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 1,2025: ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు....