#APGovernment

వరదల్లో నష్టపోయినా సాయం అందకుండా తప్పుదోవ పట్టించిన వైసీపీ కార్పొరేటర్స్.

వారాహి మీడియా డాట్ కామ్,విజయవాడ,సెప్టెంబర్ 27, 2024:విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల...

పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు నిరోధానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులు

వారాహి మీడియా డాట్ కామ్, సెప్టెంబర్ 27, 2024:విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ, పర్యావరణ...

రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024:రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు....

టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు...

31 వ తేదీనే పింఛన్లు ఇవ్వడం దేశచరిత్రలో మొదటిసారి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 31,2024: దేశ‌చ‌రిత్ర‌లో ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎన్న‌డూ లేనివిధంగా 1వ తేదీకి ఒక రోజు ముందే ల‌బ్ధిదారుల‌కు...

ఎసెన్షియా సంస్థలో ఘోర ప్రమాదంపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 22,2024: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి వర్యులు...