#Tirumala

రథసప్తమి కోసం టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు సమీక్ష..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 31,2025: రథసప్తమి కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి నాడు...

నారాయణగిరి ఉద్యానవనాల్లో దాస సంకీర్తనల గానామృతం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 30,2025: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసుల కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసుల...

జనవరి 23న ముగియనున్న తిరుమల అధ్యయనోత్సవాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు జనవరి 23వ తేదీన ముగియనున్నాయి....

చిత్రకూట్‌లో మహా కుంభమేళా సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: మహా కుంభమేళా సందర్భంగా త్రేతాయుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం...

తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి పైన సమీక్ష

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జనవరి 11, 2025:"ఇరవై సూత్రాల" కార్యక్రమాల అమలులో పురోగతిని పరిశీలించేందుకు జిల్లా చైర్మన్ లంకాదినకర్ సమీక్ష నిర్వహించారు....

“తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ క్షమాపణలు, టీటీడీపై ప్రక్షాళన అవసరం”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,జనవరి 10,2025: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున...

వైకుంఠ ఏకాదశి ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష సమావేశం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, 30 డిసెంబరు 2024: తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ...