#AndhraPradeshNews

కుప్పంలో హిందాల్కో ‘మల్టీ-స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కుప్పం,జనవరి 31,2026: రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించి, ఉపాధి మార్గాలను మెరుగుపరిచే దిశగా కుప్పంలో సరికొత్త...

కడప, అనంతపురం సహా పలు జిల్లాల్లో తగ్గిన గ్యాస్ ధరలు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కడప,డిసెంబర్ 27,2025: ఆంధ్రప్రదేశ్‌లోని గృహ వినియోగదారులకు థింక్ గ్యాస్ (THINK Gas) ఊరటనిచ్చే వార్త అందించింది. పెట్రోలియం ,సహజ...

నర్సుల సేవలు అమూల్యం: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే 12,2025: వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్‌ ఆదర్శంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న...

శ్రీవారి సేవలో అన్నా కొణిదల… కుమారుడి పేరిట రూ.17 లక్షల విరాళం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 14,2025: తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం...

పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: జగన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్...

అడవితల్లి బాటతో గిరిజన గ్రామాలకు అభివృద్ధి బాట: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డుంబ్రిగూడ, ఏప్రిల్ 7,2025: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్...

రథాలపేట ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు – నాలుగు దశాబ్దాల సమస్యకు ఉపముఖ్యమంత్రి పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: చాలాకాలంగా రథాలపేట ప్రజలను వేధిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు శుక్రవారం శాశ్వత పరిష్కారం దొరికింది....

ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...