పవన్ కుమారుడి గాయాలపై సీఎం చంద్రబాబు, కేటీఆర్ ట్వీట్లు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
Read this also…Pawan Kalyan’s Son Mark Shankar Injured in Fire Accident in Singapore
ఇది కూడా చదవండి...హైదరాబాద్ బంజారా హిల్స్లో ‘ది బేర్ హౌస్’ కొత్త స్టోర్ ప్రారంభం..
అగ్నిప్రమాద ఘటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడటం ఎంతో ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. “పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. చిన్నారి త్వరగా కోలుకోవాలని హార్దికంగా ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి...‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్లో పాల్గొంటున్న విలక్షణ నటుడు శివాజీ
Read this also…NSE Academy & Thunderbird ASU Partner for Global Leadership Programs