ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన హీరో కృష్ణసాయి..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 24,2025: జమ్మూ-కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి దేశం మొత్తానికి విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 24,2025: జమ్మూ-కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి దేశం మొత్తానికి విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో, టాలీవుడ్ హీరో, కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కృష్ణసాయి తీవ్ర బాధ వ్యక్తం చేశారు. ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
Actor Krishnasai Slams Pahalgam Terror Attack, Calls for United Response
ఇది కూడా చదవండి…హైదరాబాద్లో టిబిజెడ్-ది ఒరిజినల్ 3వ స్టోర్: కొండాపూర్లో కొత్త శాఖ ప్రారంభం
“అత్యంత క్రూరంగా పర్యాటకులను వెంటాడి చంపారు. ఉగ్రవాదులు భారత పారామిలటరీ forces సైలెంట్గా ఉన్నారని భావిస్తే, అది వారు చేసిన పొరపాటు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్లుగా, భారతదేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా గట్టిగా ప్రతీకార చర్య తీసుకుంటుంది.

-శాంతిని కోరుకునే దేశాన్ని సాహసం పరీక్షించేలా వ్యవహరించవద్దు. ఇటువంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా దేశమంతా ఒక్కటిగా నిలబడాలి” అని ఆయన పిలుపు ఇచ్చారు.
Also read this…TBZ-The Original Expands in Hyderabad with the Launch of Its 3rd Store in Kondapur
ఇది కూడా చదవండి…స్ప్రైట్ ఫన్నీ సీజన్: కపిల్ శర్మ‑అనురాగ్ కశ్యప్ హాస్య హంగామా..!
పహల్గామ్, మంగళవారం రాత్రి ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చి, ఈ ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది. పర్యాటకులుగా వెళ్ళిన అమాయకుల ప్రాణాలు ఈ దాడిలో బలవశం అయ్యాయి.